అక్కడ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం చేస్తారంటే!
న్యూఢిల్లీ:  మానవాళి మనుగడకు పెనుముప్పుగా పరిణమించిన  కరోనా వైరస్‌  వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మహమ్మారిని అంతం చేసే పరిశోధనలకు నిధులు కేటాయిస్తూనే.. అంటువ్యాధి ప్రబలకుండా  లాక్‌డౌన్‌  విధిస్తున్నాయి. కేవలం నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు వెళ్లే వెసలుబాటును…
వారి పెళ్లి పెటాకులేనా?!
గతేడాది జనవరిలో వైవాహిక బంధంతో ఒక్కటైన బాలీవుడ్‌ నిర్మాత సన్యా సాగర్‌, నటుడు ప్రతీక్‌ బబ్బర్‌లు విడిపోయారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సన్యా సాగర్‌ మూవీ కార్యక్రమాలకు భర్త ప్రతీక్‌ను ఆహ్వానించకపోవడం ఒకటైతే, ప్రతీక్‌ కుటుంబంలో జరిగే వేడుకలకు సన్యాను పిలువక పోవడం ఈ రూమర్లకు మరింత బలంగా చేకూరుస్త…
మరో కలకలం..
జనగామ:  రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌ అమలు చేస్తుండగా ఢిల్లీ నిజాముద్దీన్‌ ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి తిరిగి వచ్చిన ముగ్గురిలో వెల్దండకు చెందిన వ్యక్తితో పాటు భార్య, కుమారుడిని సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తీసుకు వెళ్లగా, జనగామకు చెందిన …
రెండేళ్ల వేతనాన్ని విరాళంగా ఇచ్చిన గంభీర్‌
ఢిల్లీ :  కరోనా వైరస్‌ను  కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి భారత మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ  గౌతమ్‌ గంభీర్‌  భారీ విరాళం ప్రకటించారు. ఎంపీగా తనకు వచ్చే రెండేళ్ల వేతనాన్ని  పీఎం కేర్స్‌ ఫండ్‌కు  విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చాడు. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘దేశం తమ…
ఏపీ సీఎం జగన్‌కు దిశ తండ్రి కృతజ్ఞతలు
హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి  దిశ  తండ్రి, ఆమె సోదరి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో 'దిశ' చట్టాన్ని తీసుకు వచ్చినందుకు అభినందించారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవారికి తక్షణమే శిక్షలు పడాలని దిశ తండ్రి ఆకాంక్షించారు. ఇదే తరహా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వంతో ప…
బుమ్రాకు కోహ్లి, రోహిత్‌ల టెస్ట్‌!
న్యూఢిల్లీ: వెన్నుగాయం కారణంగా గత కొంతకాలంగా భారత క్రికెట్‌ జట్టు ఆడే మ్యాచ్‌లకు దూరమైన ప్రధాన పేసర్‌  జస్‌ప్రీత్‌ బుమ్రా  తిరిగి జట్టులోకి వచ్చేందుకు కసరత్తులు ఆరంభించాడు. గాయం నుంచి కోలుకోవడానికి బెంగళూరులోని ఆటగాళ్ల పునరావాస శిక్షణా శిబిరమైన జాతీయ క్రికెట్‌ అకాడమీలోని డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న …